బాలీవుడ్ మోజులో పడి తెలుగు సినిమాలు తగ్గించింది రష్మిక. ఐతే, ఆమెకి బాలీవుడ్ లో పెద్దగా విజయాలు దక్కలేదు. ఆమె నటించిన రెండు హిందీ చిత్రాలు - 'గుడ్ బై', 'మిషన్ మజ్ను'...
హీరోయిన్ పాయల్ రాజపుత్ చేతికి ఐవి ఫ్ల్యూయెడ్స్ పెట్టుకొని షూటింగ్ లో పాల్గొంది. సినిమాలో ఒక సన్నివేశం కోసం అలా చెయ్యలేదు. ఆమెకి నిజంగానే హెల్త్ బాగాలేదు. దాంతో, ఐవి ద్వారా ఫ్లూయిడ్స్...
నటి హేమ మరోసారి యూట్యూబ్ ఛానెళ్లపై మండిపడ్డారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ తో సెలెబ్రిటీల పరువుకి భంగం కలిగేలా చేస్తున్నారు అని ఆమె అంటున్నారు. గతంలో కొన్ని...
రవితేజ నటించిన కొత్త చిత్రం… ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరు దక్షా నాగర్కర్.
"దర్శకుడు సుధీర్ వర్మ తీసే విధానం నచ్చుతుంది....
హీరోయిన్ కియారా అద్వానీ గత నెలలోనే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లాడింది. కియారా మళ్ళీ షూటింగ్ లతో బిజీ అయింది. రామ్...
హీరో నాగశౌర్యకి ఇటీవల ఏదీ కలిసిరావడం లేదు. వరుసగా అపజయాలే. 'వరుడు కావలెను' సినిమా ఒక్కటే కాస్త ఆడింది. 'అశ్వత్థామ', 'లక్ష్య', 'కృష్ణ వృందా విహారి'… ఇలా మూడు ఫ్లాపులు చూశాడు.
తాజాగా "ఫలానా...
సమంత హీరోయిన్ గా నటిస్తున్న 'శాకుంతలం' సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించిన వారి ఫోటోలను తాజాగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో సమంతకి తల్లిగా...
హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఇటీవల పోస్ట్ చేసిన ఒక ట్వీట్ కలకలం రేపింది. హీరో అల్లు అర్జున్ ఆమెని ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు. ఆ విషయాన్ని ఆమె పోస్ట్ చేసింది. అంతే...
హీరో అఖిల్ తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై స్పందించాడు. అఖిల్ హీరోగా అడుగుపెట్టిన మొదటి సినిమా విడుదల కాగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఒక అమ్మాయితో ఎంగేజ్ మెంట్ అయి క్యాన్సిల్...
కీర్తి సురేష్ లీడింగ్ హీరోయిన్లలో ఒకరు. 'దసరా' వంటి పాన్ ఇండియన్ మూవీతో త్వరలోనే మనలని పలకరించనుంది. పెద్ద సినిమాలు చేస్తోంది. నాని వంటి మెయిన్ హీరోల సరసన నటిసున్న ఈ భామ...
దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. మార్చి 3న విడుదలైన చిత్రం...
కంగన రనౌత్ కి మనాలితో పాటు ముంబైలోనూ ఇల్లు ఉంది. ఈ బాలీవుడ్ నటి ఆ మధ్య మహారాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి దిగింది. ఆ తర్వాత తన మకాం మనాలికి మార్చింది. తాజాగా...