పవన్ కళ్యాణ్ నటించిన “హరి హర వీర మల్లు” సినిమా విడుదలకు ఇబ్బంది పడుతోంది. మొన్నటి వరకు షూటింగ్ పూర్తికాక నిర్మాత ఏ.ఎం.రత్నం తిప్పలు పడ్డారు. ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకొని జూన్ 12న విడుదల కావాల్సిన టైంలో ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. దానికి అనేక కారణాలు. ప్రధానమైనది … గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడం. అంతకన్నా ప్రధానమైనది… ఈ సినిమా కోసం తీసుకున్న అప్పులు, అంతకుముందు నిర్మించిన సినిమాల మీద ఉన్న బకాయిలు తీర్చడం.
అదే నిర్మాత రత్నంకున్న పెద్ద సమస్య. థియేటర్ హక్కులు అమ్మితే ఈ సినిమా సమస్యలు చాలావరకు సమసిపోతాయి. కానీ, నిర్మాత అడిగే రేటు, బయ్యర్లు చెపుతున్న రేటు మధ్య బేరం కుదరడం లేదు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఇప్పటివరకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. నాలుగేళ్ల క్రితం 11 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. ఆ 11 కోట్లు కూడా నిర్మాతకు కలిసి వచ్చి సినిమా విడుదల సాఫీగా అవుతుంది. అంటే… 11 కోట్లు పవన్ తిరిగి ఇస్తే… సినిమా మొత్తం ఫ్రీగా చేసినట్లే.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…