బెట్టింగ్ యాప్ కేసులో ఏకంగా 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లూయన్సర్లు, ఐదుగురు నటీనటులపై పోలీసులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని స్టేషన్ కు పిలిచి విచారించారు.
రానా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లను మాత్రం పోలీస్ స్టేషన్ కు పిలిపించలేదు. ఓ వైపు ఈ కేసు నడుస్తుండగానే, మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. సెలబ్రిటీలది తప్పు లేదు అనే కోణంలో మాట్లాడాడు.
సెలబ్రిటీలు కేవలం ఓ ఉత్పత్తికి ప్రచారం కల్పిస్తామని, తమ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటారని, ఆ ఉత్పత్తుల్లోకి లోతుగా వెళ్లి ఆలోచించరని, అది వాళ్ల తప్పు కాదని అంటున్నాడు వర్మ. బెట్టింగ్ యాప్స్ అనేవి దాదాపు దశాబ్దానికి పైగా చలామణిలో ఉన్నాయని, అవి అంత ప్రమాదకరని తెలియదు కాబట్టే సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేశారని అన్నారు.
తెలిసి ఎవ్వరూ తప్పుచేయరని, ఈ విషయంలో సెలబ్రిటీల్ని హింసించడం సరికాదని అభిప్రాయపడ్డాడు రామ్ గోపాల్ వర్మ.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…