రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, లావణ్య… చాలా రోజుల పాటు వీళ్ల ముగ్గురి మధ్య వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నుంచి పాక్షికంగా మస్తాన్ సాయి సైడ్ అయినప్పటికీ.. రాజ్ తరుణ్, లావణ్య మధ్య ఇంకా ఇది నడుస్తూనే ఉంది.
ఇప్పుడీ కేసులో ట్విస్ట్ ఏంటంటే, మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. గుంటూరులో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. గుంటూరులో అతడిపై డ్రగ్స్ కేసు ఉంది. జూన్ 3న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే, తప్పించుకున్నాడు. ఇప్పుడు దొరికాడు.
మస్తాన్ దొరకడంతో, ఇప్పుడు అందరి చూపు లావణ్యపై పడింది. ఎందుకంటే, హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో వీళ్లిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుపై చర్చించేందుకే తామిద్దరం రాజ్ తరుణ్ ఇంట్లో తరచుగా కలుసుకుంటున్నామని కూడా వీళ్లు గతంలో క్లెయిమ్ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో.. పోలీసుల విచారణలో మస్తాన్ సాయి, లావణ్య గురించి మరిన్ని వివరాలు బయటపెడతాడేమో చూడాలి. అటు రాజ్ తరుణ్, మస్తాన్ సాయిపై ఇదివరకే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మస్తాన్-లావణ్య మధ్య ఎఫైర్ ఉందనేది రాజ్ తరుణ్ ఆరోపణ.
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…