శోభిత ధూళిపాళ అక్కినేని కుటుంబంలోకి కొత్త కోడలుగా రానుంది. ఇప్పటికే నాగ చైతన్య, శోభిత పెళ్లి పనులు మొదలయ్యాయి. ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది.
నిన్న (అక్టోబర్ 28) జరిగిన ఏఎన్నార్ అవార్డు కార్యక్రమంలో శోభిత ధూళిపాళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కినేని కుటుంబ సభ్యులలో ఒకరిగా అక్కడ హడావిడి చేసింది. నాగ చైతన్య, శోభిత చేతిలో చెయ్యి వేసుకొని వచ్చారు.
శోభిత తల్లితండ్రులు కూడా విచ్చేశారు.
శోభిత ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. చాలా ఏళ్లుగా అక్కడే మకాం. ఆమె తల్లితండ్రులు మాత్రం వైజాగ్ లో ఉంటారు. ఇప్పుడు ఈ భామ పెళ్లి తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ కావాలి. నాగ చైతన్య ఇటీవలే హైదరాబాద్ లోని తన ఇంటిని రినోవెట్ చేశాడు.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…