యాంకర్ కమ్ నటి శ్రీముఖి తనపై చెలరేగిన విమర్శల దాడిని తగ్గించింది. అందరికీ భేషరతుగా క్షమాపణలు చెప్పింది. “అందరూ నన్ను క్షమించాలి, జై శ్రీరామ్” అంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇంతకీ ఏమైంది?
నిజామాబాద్ లో జరిగిన “సంక్రాంతికి వస్తున్నాం” ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు యాంకరింగ్ చేసింది శ్రీముఖి. దిల్ రాజు, శిరీశ్ ను పొగిడే క్రమంలో రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అంది. అంతే.. హైందవులు భగ్గుమన్నారు.
శ్రీముఖిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు తెగబడ్డారు.
తన వల్ల డ్యామేజీ జరిగిందనే విషయాన్ని గుర్తించింది శ్రీముఖి. వెంటనే భేషరతుగా క్షమాపణలు చెప్పింది. తను కావాలని అలా అనలేదని, పొరపాటున తన నోటి నుంచి అలా వచ్చేసిందని, అంతా పెద్ద మనసుతో తనను క్షమించాలని వేడుకుంది.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…