తరుణ్ భాస్కర్ దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా, నటుడిగా బిజీ అయ్యారు. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం… “ఓం శాంతి శాంతి శాంతిః”. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించింది. ఇద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్న ఈ చిత్రం పూర్తిగా గోదావరి జిల్లాల నేపథ్యంగా సాగుతుంది.
ఈ సినిమా నుంచి రెండో పాట తాజాగా బయటికి వచ్చింది. “ఓం శాంతి శాంతి శాంతిః” థీమ్ సాంగ్ ఇది. ఈ పాటని మహిళలకు అంకితం చేసింది టీం.
A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు.
జయ్ కృష్ణ హార్ట్ టచ్చింగ్ గా కంపోజ్ చేశారు. అభయ్ జోధ్పుర్కర్ గాత్రం మరింత అందాన్ని ఇచ్చింది. భరద్వాజ్ గాలి రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…