కామెడీ పండించడంలో మన హీరోలు ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. అలానే రవితేజది కూడా డిఫరెంట్ స్టయిల్. ఒకప్పుడు రవితేజ-బ్రహ్మానంద కలిసి హిలేరియస్ కామెడీ పండించారు. కాకపోతే ప్రస్తుతం హాస్యబ్రహ్మతో పాటు మాస్ రాజా కూడా డల్ అయిపోయాడు. ఇద్దరి కెరీర్ రఫ్ పేజ్ లో నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో మరోసారి తన కామెడీ టైమింగ్ కు పదును పెడుతున్నాడు రవితేజ.
ప్రస్తుతం ఈ మాస్ హీరో రెండు సినిమాలు చేస్తున్నాడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమా చేస్తూనే, విక్రమ్ సిరికొండను దర్శకుడిగా పరిచయం చేస్తూ టచ్ చేసి చూడు మూవీలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లోనూ మంచి కామెడీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలకు అదే మెయిన్ ఎట్రాక్షన్ అని టాక్.
కథ సీరియస్ గా ఉన్నప్పటికీ.. అందులో కామెడీ దట్టిస్తే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవడం ఖాయం. పటాస్ డైరక్టర్ అనిల్ రావిపూడి తన రెండు సినిమాలతో అదే ప్రూవ్ చేశాడు. ఇపుడు రవితేజతో అదే ప్యాట్రన్ ఫాలో అవుతున్నాడట. ఇక కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ కూడా ఇప్పుడు టచ్ చేసి చూడు సినిమా కూడా కామెడీనే నమ్ముకున్నట్టుంది.
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…