శేఖర్ కమ్ముల తీసిన ‘గోదావరి’ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన నీతూ చంద్ర గుర్తుందా? తెలుగులోనే కాదు హిందీలో కూడా అనేక చిత్రాలు చేసిన నీతూ ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. 38 ఏళ్ల ఈ భామ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెటింది. అలా ఆమె మళ్ళీ వార్తల్లో నిలిచింది.
ఆమె చెప్పిన సంచలనాల్లో కొన్ని…
బాలీవుడ్ లో ‘గరం మసాలా’, ‘ట్రాఫిక్ సిగ్నల్’, ‘ఓయే లక్కీ లక్కీ ఓయే’ వంటి చిత్రాలలో నటించింది నీతూ. తెలుగులో ‘విష్ణు’, ‘గోదావరి’, ‘సత్యమేవ జయతే’ సినిమాల్లో కనిపించింది. తమిళంలో ‘యుద్ధం సెయ్’, ’13బి’ వంటి చిత్రాల్లో నటించింది.
This post was last modified on July 15, 2022 1:11 pm