అనుకున్నదే జరిగింది. నయనతార సరోగసీ వివాదం ముగిసింది. తమిళనాడు ప్రభుత్వానికి నిపుణల కమిటీ నివేదిక అందచేసింది. నయనతార, ఆమె భర్త ఎలాంటి నిబంధనలు ఉల్లగించలేదని ఇద్దరు డాక్టర్లతో కూడిన కమిటీ తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖకి నివేదించింది.
ఈ ఏడాది జూన్ 9న నయనతార, విగ్నేష్ సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 9న కవలలు పుట్టినట్లు ప్రకటించింది జంట. పెళ్ళైన జంట ఐదేళ్ల తర్వాతే సరోగసీకి అప్లై చేసుకోవాలనేది చట్టం చెప్తోంది. నయనతార సరోగసీ నిబంధనలు ఉల్లంఘించినట్లు అర్థమవుతోందని పలువురు సందేహాలు లేవనెత్తారు. వివాదం రేగడంతో తమిళనాడు ప్రభుత్వం కమిటీ వేసింది.
ఈ నివేదికలోని ముఖ్యాంశాలు…
This post was last modified on October 26, 2022 7:36 pm