మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా నిలిచారు. 1980 చివర్లో, 1990లలో వీరే టాప్ హీరోస్. ఒకరికొకరు పోటీ పడేవారు తమ చిత్రాలతో. ఐతే, ఇప్పుడు అందరూ జీవితంలో తాతలు అయ్యారు, కెరీర్ లో సీనియర్ సిటిజెన్ స్టార్స్ గా మారారు. అందుకే ఇప్పుడు ఒకరితో కలిసి ఒకరు నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
త్వరలోనే వెంకటేష్ నాలుగు సినిమాల్లో నటిస్తారు. అందులో రెండు చిత్రాలు చిరంజీవి, బాలయ్యలతో.
ప్రస్తుతం చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ఒక సినిమా డైరెక్ట్ చేస్తుండగా, ఆ సినిమాలో వెంకటేష్ కి ఒక కీలక పాత్ర ఉంది. చిరంజీవితో ఉన్న స్నేహం, అనిల్ రావిపూడితో ఉన్న అనుబంధం కారణంగా వెంకటేష్ ఇందులో దర్శనమివ్వబోతున్నారు. ఇక బాలయ్యతో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నట్లు తెలిపారు వెంకటేష్.
నాగార్జున మినహా మిగతా ఇద్దరితో వెంకీ సినిమాలు చేస్తున్నారు. నాగార్జునతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ ముచ్చటా తీరుతుంది.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…