అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం “జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ” ఇంతవరకు విడుదల కావడం లేదు. ఈ సినిమా సెన్సార్ సమస్యల్లో చిక్కుకొంది.
అనుపమ పరమేశ్వరన్ సినిమాకి సెన్సార్ రావడానికి కారణం ఆ టైటిల్ లో జానకి అనే పేరు ఉండడమే. ఒక లీగల్ కేసు నేపథ్యంగా తీసిన సినిమాకి సీతాదేవి పేరు పెట్టడం వచ్చింది. ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్న వచ్చింది. దాంతో, సెన్సార్ బోర్డు ఇంతవరకు సినిమాకి క్లియరెన్స్ ఇవ్వలేదు.
ఇటీవల మోహన్ లాల్ హీరోగా రూపొందిన “ఎల్ 2 ఎంపురాన్” సినిమాలోని కొన్ని సన్నివేశాలు పెద్ద రాజకీయ దుమారం రేపాయి. హిందూ మతం, బీజేపీకి వ్యతిరేకంగా అవి ఉన్నాయి అని విమర్శ రావడంతో, నిర్మాతలు తమంతట తామే ఆ సన్నివేశాలను తొలగించారు. అప్పటి నుంచి, కేరళలోని సెన్సార్ బోర్డు ప్రతి సినిమాని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.
అందుకే,అనుపమ చిత్రం సమస్యలు ఎదుర్కొంటోంది. మోహన్ లాల్ మూవీ వల్లే ఇలా జరుగుతోందని మలయాళ నిర్మాతలు అంటున్నారు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…