తెలుగు వారు మంచి ఆతిథ్యం ఇస్తారు. ఇక భోజన మర్యాదలతో అతిథులను ఆనందపరచడంలో గోదావరి ప్రాంతం వారు ప్రసిద్ధి. అలాంటి వారు మన సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. హీరోల్లో మొదట వినిపించే పేరు ప్రభాస్. ఆయన తన సినిమా షూటింగ్ లొకేషన్లో హీరోయిన్లకు, ఇతరులకు వడ్డించేందుకు ప్రత్యేకంగా తన ఇంట్లో చెఫ్స్ ని పెట్టుకున్నారు. వారు తయారు చేసిన భోజనం ప్రతిరోజూ వడ్డిస్తారు సెట్లో.
తాజాగా ఎన్టీఆర్ కూడా అలాగే చేస్తున్నారు. ఇటీవల జాన్వి కపూర్ ఎన్టీఆర్ మర్యాదల గురించి రాసింది. ఎన్టీఆర్ పంపించిన భోజనాల స్ప్రెడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో చూపించింది. తాజాగా చిరంజీవి ఆతిథ్య మర్యాదలు ఎలా ఉంటాయో తెలిపింది త్రిష.
మెగాస్టార్ సరసన ఆమె “విశ్వంభర” సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం త్రిషకి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నారు. ఆమె కోసం మెగాస్టార్ ప్రత్యేకంగా ఇంటి నుంచి భోజనం పంపిస్తున్నారు. భోజనంతో తనని మెగాస్టార్ చంపేస్తున్నారు అంటూ ఆనందంగా పోస్ట్ చేసింది.
“ప్రతిరోజూ మెగాస్టార్ చిరంజీవి భోజన మర్యాదల వల్ల చెడిపోతున్నా” (Being spoilt rotten every day by the megastar (Sic)” అని రాసుకొంది. ఆ వంటకాలు అన్ని ఆరగించి తన ఫిట్నెస్ ని చెడగొట్టుకోవాల్సి వస్తుంది అనే అర్థంలో రాసింది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…