సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వేగంగా నడుస్తోంది. తాజాగా మేకర్స్ ఎక్సయిటింగ్ అప్డేట్ను షేర్ చేశారు.
ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ (Sakkshi Mhadolkar) హీరోయిన్గా ఎంపికైంది. ఆమెకు టీమ్లోకి వెల్కమ్ చెబుతూ విడుదల చేసిన వీడియోలో షూటింగ్ స్పాట్లోని ఫన్ వైబ్ను చూపించారు. ఈ అమ్మడు ఇంతకుముందు రోషన్ కనకాల సరసన “మౌగ్లీ” అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా ఆడలేదు కానీ ఆమె అందానికి గుర్తింపు దక్కింది. హిందీలో త్రి మంకీస్, జహ చార్ యార్ వంటి ప్రాజెక్ట్స్ లో నటించింది.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బలమైన తారాగణం, టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది.
సామజవరగమనకి పని చేసిన రైటర్స్ భాను భోగవరపు, నందు సావిరిగణ ఈ సినిమాకి పని చేస్తున్నారు. కొత్త కథాంశంతో కూడిన కథనంతో వినోదాత్మక పద్దతిలోనే తీస్తున్నారట.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…