ఈ వారం థియేటర్లలో కంటే ఓటీటీలో సినిమాలే ఆసక్తికరంగా ఉన్నాయి. ‘నరుడి బ్రతుకు నటన’, ‘పొట్టేల్’ లాంటి చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వగా.. ‘శ్వాగ్’, ‘సత్యం సుందరం’ లాంటి ఆసక్తిరక చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చాయి.
ఈ రెండు సినిమాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి.
ముందుగా ‘శ్వాగ్’ విషయానికొద్దాం. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకుడు. సినిమాలో ఫుల్లుగా కామెడీ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులు భంగపడ్డారు. ఎలాంటి అంచనాల్లేకుండా చూస్తే సినిమా చాలా కొత్తగా, ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఈ మూవీ ఓటీటీలోకి వస్తే చూద్దామని చాలామంది వెయిటింగ్.
ఇక మరో సినిమా ‘సత్యం సుందరం’. గుండెల్ని పిండేసి, హృదయాల్ని కదిలించిన సినిమా ఇది. కార్తి, అరవింద్ స్వామి నటించిన ఈ సినిమాను చూస్తూ చాలామంది థియేటర్లలో కంటతడి పెట్టుకున్నారు కూడా.
అంతటి ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఈ సినిమాను చూద్దామనుకునేలోపే థియేటర్ల నుంచి మాయమైంది. ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ‘సత్యం సుందరం’, అమెజాన్ లో ‘శ్వాగ్’ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…