మొన్నటివరకు ఈమె ఒక సాధారణ హీరోయిన్. వంద మంది కొత్త హీరోయిన్లలో ఒకరు. క్లిక్ అయితే ఓకే, ఫ్లాప్ అయితే ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటి హీరోయిన్, తన సినిమా విడుదలకు ముందే పాపులర్ అయింది. ఎవరీ భామ అంటూ ఆరాలు తీస్తున్నారు జనం. రాజ్ తరుణ్ ఇష్యూతో మాల్వి ఇప్పుడు హాట్ గా మారింది.
ఇంతకీ ఎవరీ భామ? 2017లో ఓ హిందీ సీరియల్ తో యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది మాల్వీ. ఆ తర్వాత హోటల్ మిలాన్ అనే హిందీ సినిమాతో సినిమాల్లోకి వచ్చింది. చాలామంది ఈమెది ముంబయి అనుకుంటున్నారు కానీ కాదు.
హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో ఓ పంజాబీ కుటుంబానికి జన్మించింది మాల్వీ. చండీగఢ్ లో చదువుకుంది. ముంబయిలో కంప్యూటర్స్ లో మాస్టర్స్ చేసింది. ఆ టైమ్ లోనే గ్లామర్ ఫీల్డ్ ఆమెను ఎట్రాక్ట్ చేసింది.
సౌత్ అవకాశాల కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తోంది మాల్వి. కరోనా తర్వాత చాలా ఆడిషన్స్ కూడా ఇచ్చింది. ఎట్టకేలకు రాజ్ తరుణ్ సినిమాలో అవకాశం అందుకుంది. అంతలోనే తాజా వివాదంతో పాపులరైంది.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…