ఎప్పుడు ఏ విమానం ఆగిపోతుందో, ఓ విమానాశ్రయం లాక్ అవుతుందో తెలియన ఇబ్బందులు పడుతున్నారు మన ముద్దుగుమ్మలు.
రీసెంట్ గా హీరోయిన్ పూజాహెగ్డేకు ఇదే అనుభవం ఎదురైంది. రోజంతా షూటింగ్ చేసిన పూజా హెగ్డే, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. కానీ విమానం లేటైంది. దీంతో ఆమె దిగాలుగా ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ మేరకు ఆమె ఫొటో కూడా షేర్ చేసింది.
మెహ్రీన్ మాత్రం అలా చేయలేదు. విమానం లేట్ అవుతుందని గ్రహించిన వెంటనే ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఓ రెస్టారెంట్ లో వాలిపోయింది. అంతా కలిసి చక్కగా భోజనం చేశారు. దానికి సంబంధించిన చిన్న క్లిప్ ను కూడా మెహ్రీన్ షేర్ చేసింది. ఫ్లయిట్ లేట్ అయినా క్వాలిటీ టైమ్ దొరికిందంటూ సంతోషపడింది.
ఈమధ్య శృతిహాసన్ కూడా ఇలానే విమానాశ్రయంలో ఇరుక్కోవాల్సి వచ్చింది. ముంబయి, చెన్నై మధ్య రెగ్యులర్ గా చక్కర్లు కొట్టే ఈ బ్యూటీ, ఈమధ్య ఓ ఫొటోషూట్ పూర్తి చేసుకొని ముంబయి నుంచి చెన్నైకి బయల్దేరింది. కానీ ముంబయి ఎయిర్ పోర్ట్ లోనే దాదాపు 2 గంటలు ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తన షెడ్యూల్స్ అన్నీ లేట్ అయ్యాయని ఆమె బాధపడింది.
'మల్లేశం', 'వకీల్ సాబ్' సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే 'మిరాయి' సినిమాతో…
ఒక వయసు వచ్చిందంటే చాలు, పెళ్లెప్పుడు అని అడిగే సమాజంలో ఉన్నాం. అసలు పెళ్లి ఎందుకు, ఇలా సోలోగా ఉండలేమా…
వెంకటేష్ (Venkatesh), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో రూపొందుతోన్న మొదటి చిత్రం…ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమా వేగంగా…
రామ్ చరణ్ (Ram Charan) నటించిన "పెద్ది" (Peddi) సినిమా విడుదలై రెండు వారాలు అయిపోయింది. మూడో వారంలోకి ఎంట్రీ…
వారణాసి (Varanasi) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి (Rajamouli) తన రెగ్యులర్ శైలికి భిన్నంగా చాలా…