‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు అనీల్ రావిపూడి. వెంకీ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. సినిమాలో వెంకటేష్ కు భార్యగా నటించింది ఐశ్వర్య
ఈ పాత్ర కోసం నలుగురు హీరోయిన్ల పేర్లు అనుకున్నాడట అనీల్ రావిపూడి. వాళ్లలో ఫైనల్ గా నిత్యామీనన్ ను, ఐశ్వర్య రాజేశ్ ను ఫైనల్ చేశారట. నిత్యామీనన్ అందుబాటులో లేకపోవడంతో, ఆ పాత్రకు ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారట.
ఆ పాత్రను ఐశ్వర్య రాజేష్ అంగీకరించడం చాలా గ్రేట్ అంటున్నాడు రావిపూడి. ఎందుకంటే, ఈ సినిమాలో నలుగురు పిల్లలకు తల్లిగా కనిపిస్తుందంట ఐశ్వర్య. నెరేషన్ లో ఈ విషయం ఆమెకు చెప్పినప్పటికీ.. క్యారెక్టర్ బలంగా ఉండడంతో నటించడానికి ఐశ్వర్య రాజేష్ అంగీకరించిందంటున్నాడు.
‘గోదారి గట్టు’ పాటలో వెంకీ-ఐశ్వర్య కాంబినేషన్ ను చూసిన జనం.. వెంకటేశ్-సౌందర్య కాంబినేషన్ తో పోలుస్తున్నారని.. ఆ సాంగ్ హిట్టవ్వడం తన సినిమాకు ప్లస్ అయిందంటున్నాడు.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…