హీరోయిన్ జాన్వీ కపూర్ కి భక్తి ఎక్కువే. ఆమె ఏడాదికి ఆరేడు సార్లు తిరుపతి వెంకన్నని దర్శించుకుంటుంది. అలాగే అనేక ఇతర గుళ్లకు వెళ్తుంటుంది. పూజలు చేస్తుంటుంది.
ఐతే, ఆమె హైదరాబాద్ లోని మధురానగర్ లోని ఒక చిన్న గుడికి వెళ్లి పూజలు చెయ్యడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మధురానగర్ లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఆ ప్రాంతంలో, ఆ చుట్టూపక్కల ఉండే వారికే ఎక్కువగా తెలుసు. మిగతా ప్రాంతాల నుంచి ఆ గుడికి వచ్చి పూజలు చేసే వారు తక్కువ.
కానీ ఆ గుడి ప్రత్యేకత గురించి ఆమెకి ఎవరో వివరించినట్లు ఉన్నారు. దాంతో ఆమె గురువారం ఉదయం ఒక్కతే గుడికి వచ్చి అక్క పూజలు చేసింది.
జాన్వీ కపూర్ ఇటీవల “దేవర” సినిమాలో నటించింది. త్వరలోనే రామ్ చరణ్ సరసన నటించనుంది.
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…