హీరోయిన్ జాన్వీ కపూర్ కి భక్తి ఎక్కువే. ఆమె ఏడాదికి ఆరేడు సార్లు తిరుపతి వెంకన్నని దర్శించుకుంటుంది. అలాగే అనేక ఇతర గుళ్లకు వెళ్తుంటుంది. పూజలు చేస్తుంటుంది.
ఐతే, ఆమె హైదరాబాద్ లోని మధురానగర్ లోని ఒక చిన్న గుడికి వెళ్లి పూజలు చెయ్యడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మధురానగర్ లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఆ ప్రాంతంలో, ఆ చుట్టూపక్కల ఉండే వారికే ఎక్కువగా తెలుసు. మిగతా ప్రాంతాల నుంచి ఆ గుడికి వచ్చి పూజలు చేసే వారు తక్కువ.
కానీ ఆ గుడి ప్రత్యేకత గురించి ఆమెకి ఎవరో వివరించినట్లు ఉన్నారు. దాంతో ఆమె గురువారం ఉదయం ఒక్కతే గుడికి వచ్చి అక్క పూజలు చేసింది.
జాన్వీ కపూర్ ఇటీవల “దేవర” సినిమాలో నటించింది. త్వరలోనే రామ్ చరణ్ సరసన నటించనుంది.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' (Spirit)…
తమిళనాట రాజకీయాల్లో ఒక బ్రేక్ కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రజినీకాంత్ ని రంగంలోకి దింపి, ఆయనతో పార్టీ…
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…