తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.
అద్దె రూపంలో సినిమాలు నడపలేమని, పర్సెంటీజి సిస్టం కావాలని చాలా కాలంగా ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. ఆదివారం ఇదే విషయమై ఫిలిం ఛాంబర్ లో సమావేశం అయి ఇక జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు నడపొద్దని నిర్ణయించుకున్నారు. తమ డిమాండ్లకు ఇప్పుకుంటేనే జూన్ 1న కూడా థియేటర్లు నడుస్తాయి అని ఎగ్జిబిటర్లు అంటున్నారు. అంటే ఇది అల్టిమేటం.
నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య సయోధ్య కుదిరితే ఈ బంద్, గిందు ఉండదు.
ఇప్పుడు థియేటర్ల వాళ్ళు అడుగుతున్నది … మల్టిప్లెక్స్ పద్దతిలో రెవెన్యూ. అలా ఐతే చాలా నష్టపోతాం అని నిర్మాతలు అంటున్నారు.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…