ఒడిశా రాష్ట్రంలో తెలుగు సినిమా షూటింగ్ ల సందడి ఎక్కువ అవుతోందట. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాజాగా తెలుగు ఫిలింమేకర్లను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఒడిశా ఉప ముఖ్యమంత్రి పార్వతి పరిదా (Pravati Parida) ప్రకారం వాళ్ళ రాష్ట్రంలోని మల్కన్ గిరి ప్రాంతంలో పుష్ప 2 షూటింగ్ జరిగిందట. “ఇప్పుడు రాజమౌళి కోరాపుట్ ప్రాంతంలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మా ఒడిశాలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు షూటింగ్ లకు అనువుగా ఉన్నాయి,” అని ఆమె పేర్కొన్నారు.
మల్కన్ గిరి, కోరాపుట్ ఒకప్పుడు నక్సల్స్ ప్రాంతాలు. అందుకే, మనవాళ్ళు షూటింగ్ లకు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ ప్రాంతమంతా దట్టమైన అడవి, సరస్సులు, జలపాతాలతో ఉంటుంది. సుందరమైన ప్రదేశమే కానీ నక్సల్స్ కారణంగా ఇంతకుముందు ఎవరూ వెళ్ళలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి.
ఒడిశాలో మరిన్ని పెద్ద సినిమాల షూటింగులు జరుగుతాయా అనేది చూడాలి.
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…