రాజ్ తరుణ్ – లావణ్య కేసులో ఈ హీరోకి సమస్యలు ముదురుతున్నాయి.తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసారు నార్సింగ్ పోలీసులు. ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా అందులో ఏ1 గా రాజ్ తరుణ్, ఎ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3 గా మయాంక్ మల్హోత్రా పేర్లు చేర్చారు.
లావణ్య చెప్పిన కొన్ని కొత్త విషయాలు…
2010లోనాకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశాడు.
రాజ్ తరుణ్ కు 70 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేశాం.
కెరీర్ ప్రారంభంలో అతనికి ఉన్న అప్పులు అన్నీ మా కుటుంబమే తీర్చింది.
2014లో రాజ్ తరుణ్ నన్ను ఒక గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.
2016లో అతని వల్ల గర్భం దాల్చాను
6 సంవత్సరాల్లో 6 సార్లు ఇల్లు మార్చాడు
మాల్వితోపాటు ఆమె సోదరుడు మయాంక్ నన్ను బెదిరించారు.
మరోవైపు, ఈ కేసు ఇలా నమోదు కాగానే “తిరగబడరా సామి” టీం విడుదల తేదీని ప్రకటించింది. ఆగస్టు 2న విడుదల కానుంది ఈ మూవీ.
“తిరగబడరా సామి” సినిమాలో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే రాజ్ తరుణ్, మాల్వి మధ్య అఫైర్ మొదలైంది అని లావణ్య ఆరోపిస్తున్నారు.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…