రష్మిక మందాన ఒక్కసారిగా రాజకీయ చర్చలోకి వచ్చింది. ఆమెకి రాజకీయాలకు సంబంధం లేదు కానీ, ఆమె ప్రధాని మోదీకి అనుకూలంగా షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తో ఆమె పొలిటికల్ డిస్కషన్ లోకి చేరింది.
ఆమె ఇదంతా కొన్ని ఇబ్బందులను తప్పించుకునేందుకు చేసింది అనే కామెంట్ వినిపిస్తోంది. ఆ మధ్య ఆమెకి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. ఆమె 4 కోట్ల రూపాయలు మేరకు ఐటీ శాఖకు కట్టాలని ఆ నోటీసుల సారాంశం. ఆమె సమర్పించిన ఆదాయపు పన్ను పత్రాల్లో తేడాలున్నాయి అని ఐటీ శాఖ పేర్కొందట. ఆమె ఆదాయానికి, పన్నుకు చెల్లించిన మొత్తానికి ఉన్న తేడాల కారణంగా ఆమె నాలుగు కోట్ల రూపాయల వరకు చెల్లించాలి అని ఐటి శాఖ ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి ఆమె తప్పించుకున్నట్లే అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ALSO READ: Rashmika Mandanna’s Atal Setu video gets trolls and praise
రష్మిక మందాన సాధారణ సమయంలో ఇలాంటి వీడియో పోస్టులు పెడితే పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇది ఎన్నికల సమయం కావడంతో ఈ లొల్లి. ఆమె ఐటి చిక్కులు తప్పించుకునేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వం గొప్ప పనులు చేసింది అన్నట్లుగా అటల్ సేతు బ్రిడ్జ్ గురించి వీడియో పెట్టింది అనే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…