సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తర్వాత ప్రీమియర్ షోలపై డైలమా ఏర్పడింది. ఇకపై తెలంగాణలో ప్రీమియర్స్ కు అనుమతి ఇవ్వమంటూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి ప్రకటించారు. అయితే అది ఆయన మౌఖికంగా మాత్రమే చెప్పారు, అధికారికంగా ఆదేశాలు రాలేదు. ప్రీమియర్స్ బ్యాన్ చేస్తారా చేయరా అనే విషయం, మరో పెద్ద సినిమా రిలీజ్ అయితే తప్ప క్లారిటీ రాదు.
ఈ గ్యాప్ లో ఈ అంశంపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. తెలంగాణలో ప్రీమియర్స్ షోలు నిషేధించడాన్ని ఖండించాడు ఆర్జీవీ. యాక్సిడెంట్స్ అవుతాయని, రోడ్లపై రాకపోకలు నిషేధిస్తే ఎలా ఉంటుందో, ప్రీమియర్స్ పై తీసుకున్న నిర్ణయం కూడా అలానే ఉందంటూ సెటైర్ వేశాడు.
పెద్దపెద్ద సమావేశాల్లో తొక్కిసలాటలు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయంటూ పెద్ద వికీపీడియా లింక్ ను షేర్ చేసిన వర్మ.. తొక్కిసలాటకు అసలైన కారణాన్ని కనుక్కోవాలి తప్ప, ప్రీమియర్స్ రద్దు చేస్తామనడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు.
థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రుజువైతే, వాళ్లపై చర్యలు తీసుకోవడంలో తప్పు లేదని.. కానీ దుర్ఘటనకు అల్లు అర్జున్ ను బాధ్యుడ్ని చేయడం మాత్రం హేతుబద్ధంగా లేదని వాదిస్తున్నాడు వర్మ.
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…