వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న మరో సినిమా… “సంక్రాంతికి వస్తున్నాం.” ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అరకులో ప్రారంభమైయింది.
వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య భార్యగా నటిస్తుండగా, మీనాక్షి వెంకటేష్ మాజీ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి చాలా వేగంగా ఈ సినిమాని పూర్తి చేస్తున్నారు. కేవలం ఐదు నెలల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి కానుంది.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకటేష్ కి ఇటీవల సోలో హీరోగా హిట్ దక్కడం లేదు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మీద నమ్మకంతో ఈ మూవీ ఒప్పుకున్నాడు. ఇందులో మరో హీరో లేరు.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…