వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న మరో సినిమా… “సంక్రాంతికి వస్తున్నాం.” ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అరకులో ప్రారంభమైయింది.
వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య భార్యగా నటిస్తుండగా, మీనాక్షి వెంకటేష్ మాజీ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి చాలా వేగంగా ఈ సినిమాని పూర్తి చేస్తున్నారు. కేవలం ఐదు నెలల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి కానుంది.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకటేష్ కి ఇటీవల సోలో హీరోగా హిట్ దక్కడం లేదు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మీద నమ్మకంతో ఈ మూవీ ఒప్పుకున్నాడు. ఇందులో మరో హీరో లేరు.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…