జాన్వీ కపూర్, అనన్య పాండే ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళు. ఇద్దరూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇద్దరికీ బాలీవుడ్ లో సరైన హిట్ పడడం లేదు. అనన్య పాండే గతేడాది రెండు సినిమాలు విడుదల చేసింది. అందులో ఒకటి క్రిస్మస్ కానుకగా విడుదలైంది. అదే “తు మేరి మై తేరా మై తేరా తు మేరి (Tu Meri Main Tera Main Tera Tu Meri).
బాలీవుడ్ యువ హీరోల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు ఇందులో. కార్తీక్ సరసన నటించింది కాబట్టి తనకి హిట్ గ్యారెంటీ అనుకుంది ఈ అమ్మడు. కానీ మొదటి వారం కలెక్షన్లు చూస్తే హీరో కార్తీక్ కి కూడా పరువు పోయింది. మొదటి వారం ఈ సినిమా ఇండియాలో 28 కోట్లు కలెక్ట్ చేసింది.
హీరో కార్తీక్ ఆర్యన్ సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్నాడు. కానీ సినిమాకి 30 కోట్లు కూడా థియేటర్ నుంచి రాలేదు. అంత ఘోర పరాజయం అయింది. అనన్య పాండే ఆశలు మరోసారి వమ్ము అయ్యాయి. మరో ఫ్లాప్ ఆమె ఖాతాలో పడింది.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…