జాన్వీ కపూర్, అనన్య పాండే ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళు. ఇద్దరూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇద్దరికీ బాలీవుడ్ లో సరైన హిట్ పడడం లేదు. అనన్య పాండే గతేడాది రెండు సినిమాలు విడుదల చేసింది. అందులో ఒకటి క్రిస్మస్ కానుకగా విడుదలైంది. అదే “తు మేరి మై తేరా మై తేరా తు మేరి (Tu Meri Main Tera Main Tera Tu Meri).
బాలీవుడ్ యువ హీరోల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు ఇందులో. కార్తీక్ సరసన నటించింది కాబట్టి తనకి హిట్ గ్యారెంటీ అనుకుంది ఈ అమ్మడు. కానీ మొదటి వారం కలెక్షన్లు చూస్తే హీరో కార్తీక్ కి కూడా పరువు పోయింది. మొదటి వారం ఈ సినిమా ఇండియాలో 28 కోట్లు కలెక్ట్ చేసింది.
హీరో కార్తీక్ ఆర్యన్ సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్నాడు. కానీ సినిమాకి 30 కోట్లు కూడా థియేటర్ నుంచి రాలేదు. అంత ఘోర పరాజయం అయింది. అనన్య పాండే ఆశలు మరోసారి వమ్ము అయ్యాయి. మరో ఫ్లాప్ ఆమె ఖాతాలో పడింది.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…