జాన్వీ కపూర్, అనన్య పాండే ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళు. ఇద్దరూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇద్దరికీ బాలీవుడ్ లో సరైన హిట్ పడడం లేదు. అనన్య పాండే గతేడాది రెండు సినిమాలు విడుదల చేసింది. అందులో ఒకటి క్రిస్మస్ కానుకగా విడుదలైంది. అదే “తు మేరి మై తేరా మై తేరా తు మేరి (Tu Meri Main Tera Main Tera Tu Meri).
బాలీవుడ్ యువ హీరోల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు ఇందులో. కార్తీక్ సరసన నటించింది కాబట్టి తనకి హిట్ గ్యారెంటీ అనుకుంది ఈ అమ్మడు. కానీ మొదటి వారం కలెక్షన్లు చూస్తే హీరో కార్తీక్ కి కూడా పరువు పోయింది. మొదటి వారం ఈ సినిమా ఇండియాలో 28 కోట్లు కలెక్ట్ చేసింది.
హీరో కార్తీక్ ఆర్యన్ సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్నాడు. కానీ సినిమాకి 30 కోట్లు కూడా థియేటర్ నుంచి రాలేదు. అంత ఘోర పరాజయం అయింది. అనన్య పాండే ఆశలు మరోసారి వమ్ము అయ్యాయి. మరో ఫ్లాప్ ఆమె ఖాతాలో పడింది.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…