దిశా పటానీ (Disha Patani) వ్యక్తిగత జీవితంపై పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమె పంజాబీ సింగర్ తల్వీందర్తో సన్నిహితంగా ఉంటుందనే వార్తలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమె పర్సనల్ లైఫ్ సంగతి పక్కన పెడితే ఆమె మళ్ళీ తెలుగులో నటించనుంది.
2015లో ఆమె వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత 2024లో విడుదలైన “కల్కి 2898AD”లో ప్రభాస్ సరసన కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ సరసన నటించనుంది. “కల్కి 2898AD”కి సీక్వెల్ గా రూపొందుతోన్న Kalki 2 సినిమాలో ఆమె మరోసారి ప్రభాస్ తో రొమాన్స్ చేసే సన్నివేశాల్లో నటిస్తుంది.
మొదటి భాగంలో ఆమెకి ఒక పాట దక్కింది. కానీ ఈ సారి ఆమెకి ఇంకా ఎక్కువ స్పేస్ దొరికే ఛాన్స్ కనిపిస్తోంది.
ప్రస్తుతం దర్శకుడు నాగ్ అశ్విన్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లకు సంబంధించిన సన్నివేశాలతో షూటింగ్ మొదలు పెట్టారు. ప్రభాస్ కొన్ని రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొంటారు. దిశా పటాని కూడా కొన్ని నెలల తర్వాతే షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…
గ్లామర్ డాల్గా, లవ్లీ ఎక్స్ప్రెషన్స్తో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఇప్పుడు తన కెరీర్లోనే…
సాయిదుర్గతేజ్ పెళ్లి మేటర్ ఇప్పటిది కాదు. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు సాయితేజ్ పెళ్లి టాపిక్ తెరపైకి వస్తూనే…
బుల్లితెరపై యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు…