నటి మంచు లక్ష్మి ఇటీవల తెగ ఎక్స్ పోజింగ్ తో కూడిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. అలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కుర్రాళ్ళని కవ్విస్తున్న ఈ భామ సడెన్ గా తన పెదవులకు మొత్తంగా బ్యాండేజ్ వేసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసి కలకలం రేపింది.
ఆమె ముఖానికి అంత తీవ్రంగా గాయాలు ఎలా అయ్యాయి అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. గంట తర్వాత అసలు విషయం ఇదీ అంటూ ఆమె కొని వీడియోలు షేర్ చేసింది. ఒక ట్యాబ్లేట్ వేసుకోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది అని చెప్పింది.
ఆమె ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు సాధారణ జ్వరం టాబ్లెట్ తీసుకుందట. అది వికటించి పెదవులు ఉబ్బిపోయి, కింది పెదవి కింద చర్మం మొత్తం రాష్ వచ్చిందట. ఇప్పుడు తగ్గిందట.
ఐతే మనం సాధారణంగా తీసుకునే మందుల వల్ల కూడా అలెర్జీ వచ్చి, చర్మం పాడు అవుతుందనే విషయం అందరికీ తెలియచెప్పాలని, అందరిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఫోటోలు, ఈ వీడియోలు పెట్టిందట.
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…