నటి పూనమ్ కౌర్ మరోసారి పాత ఆరోపణలను కొత్తగా చేసింది. కొన్ని గ్యాంగ్స్ తనను ఇండస్ట్రీ నుంచి తప్పుకునేలా చేశాయని ఆరోపించింది.
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఆమె బాలయ్యకి శుభాకాంక్షలు తెలిపింది. సింపుల్ గా ‘జై బాలయ్య’ అనే స్లోగన్ ఇచ్చింది. అదే కామెంట్ సెక్షన్ లో ఇప్పుడేం చేస్తున్నారు అనే ప్రశ్న ఎదురైంది ఆమెకు. దీనిపై స్పందించిన పూనమ్, ఒకప్పుడు తను సినిమాలు చేసేదాన్నని, కొన్ని బ్యాచుల వల్ల సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆరోపించింది.
మరోవైపు ఇదే అంశంపై ఆమె మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ కు ఫిర్యాదు చేశానని చెబుతోంది. అయితే అసోసియేషన్ మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదంటోంది. ఆఫీస్ కొచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని కోరుతోంది. ప్రస్తుతం ఇదే విషయంపై ఆలోచన చేస్తోంది పూనమ్ కౌర్.
వాదన వినిపించడానికి తనకు మహిళా ప్యానెల్ కావాలని ఆమె కొన్ని రోజుల కిందట డిమాండ్ చేసింది. దీనిపై అసోసియేషన్ ఇంకా స్పందించలేదు.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…