హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. ఈ రూమర్ నిజమైతే కనుక, కెరీర్ లో తొలిసారి పోలీస్ గా కనిపించనుంది సాయిపల్లవి.
ధనుష్ తన 55వ చిత్రం చేస్తున్నాడు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. ఇందులో హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమాలోనే ఆమె పోలీస్ గా కనిపిస్తుందనే కొత్త రూమర్ ఊపందుకుంది. ఇది నిజం అవ్వాలని ఆమె ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.
ఇంతకుముందు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ‘అమరన్’ సినిమా చేసింది సాయిపల్లవి. ఈసారి ఆమె కోసం పోలీస్ పాత్రను సిద్ధం చేశాడట ఈ దర్శకుడు. ఈ సినిమాలో సాయిపల్లవితో పాటు శ్రీలీల కూడా నటిస్తోంది.
వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై స్వయంగా ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…