Categories: న్యూస్

కామాఖ్య అమ్మవారి సన్నిధిలో


అస్సాంలోని కామాఖ్య అమ్మవారి గుడికి ప్రతిరోజు వేలాది మంది వెళ్తుంటారు. దేశం నలుమూలాల నుంచి వెళ్లి అమ్మవారిని సందర్శించుకుంటారు భక్తులు. ఐతే ఇటీవల సినిమా హీరోయిన్ల తాకిడి ఆ గుడికి పెరిగింది.

ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు, దక్షిణాది హీరోయిన్లు ఎక్కువగా ఆ గుడిలో పూజలు చేస్తున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేష్ కూడా అమ్మవారిని పూజించింది. ఆ ఫోటోలను షేర్ చేసింది.

ఆమె ఇటీవల “సంక్రాంతికి వస్తున్నాం” అనే భారీ హిట్ అందుకొంది. 35 ఏళ్ల ఈ నటి తెలుగులో మరిన్ని అవకాశాల కోసం చూస్తున్నారు.

ఇక తమన్నా, జ్యోతిక, సంయుక్త వంటి పలువురు హీరోయిన్లు ఇటీవల కామాఖ్యా దేవిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ కూడా ఆ జాబితాలో చేరింది.

Admin

Recent Posts

Prabhas: మూడేళ్ళ తర్వాత ఒకే ఏడాది రెండు చిత్రాలు

ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…

2 hours ago

Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి

నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…

4 hours ago

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది: Rakul Preet Singh

బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…

5 hours ago

అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…

2 days ago

Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!

గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…

2 days ago

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

2 days ago