కంగనా రనౌత్ తన మాట తీరుతో ఎంపీ అయింది. బీజేపీ పెద్దలను మెప్పించింది. ఐతే ఇదంతా గతం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మునుపటిలా బలంగా లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడి ఉంది. అందుకే, ఇప్పుడు మితిమీరి మాట్లాడే తమ పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటోంది.
అలా తాజాగా కంగనా రనౌత్ కి బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. పార్టీ పాలసీ విషయాలపై మాట్లాడే అధికారం, అనుమతి ఆమెకు లేదని స్పష్టం చేసింది అధిష్టానం.
రైతుల ఉద్యమానికి సంబంధించి ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నార్త్ ఇండియాలో పార్టీని ఇబ్బంది పెట్టెలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. దాంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. కంగన స్థాయిని కుదించి నష్ట నివారణ చేపట్టింది.
కంగన మంత్రి పదవి కూడా దక్కుతుందని ఆశించింది. కానీ యిప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఆమె మునుపటిలా ఏది పడితే అది మాట్లాడే స్వేచ్ఛ లేదు.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…