సుదీర్ఘ విరామం తర్వాత ‘విశ్వంభర’ మూవీ మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్ మొదలుపెట్టారు. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో సినిమాకు సంబంధించి లాస్ట్ సాంగ్ షూట్ చేస్తున్నారు.
ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇదొక ప్రత్యేక గీతం. దీని కోసం బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ను తీసుకొచ్చారు. నాగినిగా ఈమె చాలా పాపులర్. ఇప్పుడు చిరంజీవి సినిమాతో సౌత్ లో కూడా పాపులర్ అవ్వబోతోంది.
ప్రస్తుచం చిరు, మౌనీ రాయ్ కాంబోలో సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. గణేశ్ ఆచార్య ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే, భీమ్స్ ఈ పాటను స్వరపరిచాడు. నిజానికి ఈ సినిమాకు సంగీత దర్శకుడు కీరవాణి. కానీ ప్రత్యేక గీతాన్ని భీమ్స్ కు అప్పగించారు.
మరోవైపు ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ జోరుగా సాగుతోంది. గ్రాఫిక్స్ పై దర్శకుడు వశిష్ఠ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తారు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…