జర్నలిస్ట్ పై దాడి ఘటనలో మోహన్ బాబుపై కేసు ఫైల్ అవ్వడంతో, ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తుది తీర్పును సోమవారానికి వాయిదావేసింది.
మధ్యంతర బెయిల్ రాకపోవడంతో మోహన్ బాబు పరార్ అయ్యారంటూ మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. ఆల్రెడీ అతడు పరారైనట్టు గతంలోనే వార్తలు రాగా, వాటిని మోహన్ బాబు ఖండించారు. ఇంట్లోనే ఉంటూ, చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.
తాజాగా మరోసారి మోహన్ బాబు కనిపించడం లేదంటూ కథనాలు మొదలయ్యాయి. ఆయన దుబాయ్ కు పారిపోయారని కొంతమంది, తెలంగాణ పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆంధ్రాకు పారిపోయారని మరికొంతమంది చెప్పుకుంటున్నారు.
దీనిపై హైకోర్టు కూడా స్పందించింది. మోహన్ బాబు ఇక్కడే ఉన్నట్టు అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ తర్వాతే తుది తీర్పు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు అరెస్ట్ అవుతారా అవ్వరా అనే క్లారిటీ సోమవారం వస్తుంది.
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…