జాన్వీ కపూర్ పూర్తిగా కోలుకుంది. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆమె తొలిసారి ఈరోజు బయటకొచ్చింది. తన కొత్త సినిమా ప్రమోషన్ లో ఆమె ఎప్పట్లానే మెరిసింది.
“ఉలజ్” సినిమా ప్రమోషన్ కోసం మరోసారి మీడియా ముందుకొచ్చింది జాన్వీ కపూర్. ఆమెకు ఈమధ్య ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. ఆమెను హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
దీంతో 2 రోజుల పాటు తన సినిమా ప్రచారానికి దూరమైన జాన్వీ కపూర్, ఈరోజు మీడియా ముందుకొచ్చింది. సినిమా గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా తన తల్లి, చెల్లెలిపై ఆసక్తికర ప్రకటనలు చేసింది.
అమ్మ (శ్రీదేవి) బతికున్నంతవరకు తనకు, తన చెల్లి ఖుషీ కపూర్ కు స్వయంగా తినిపించేందట. తల్లి మరణించిన తర్వాత ఇంట్లో తన భోజనం తానే చేస్తున్నానని, అప్పుడప్పుడు ఖుషీ కపూర్ కు తను తినిపిస్తున్నానని చెప్పుకొచ్చింది. చర్మ సౌందర్యానికి నెయ్యి చాలా మంచిదని, అయితే ఖుషీకి నచ్చదని, అలాంటి సందర్భాల్లో తను స్వయంగా చెల్లెలికి తినిపిస్తానని అంటోంది.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…