“ఖైదీ” సినిమాతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ పెద్ద దర్శకుడిగా ఎదిగాడు. ఆ సినిమా తెచ్చిన విజయం, పేరు అతని కెరీర్ ని నిలబెట్టింది. ఆ తర్వాత విజయ్ హీరోగా “మాస్టర్”, “లియో” తీశాడు. కమల్ హాసన్ హీరోగా “విక్రమ్” తీసిసంచలనం సృష్టించాడు. ఇక ఇప్పుడు రజినీకాంత్ తో “కూలి” అనే సినిమా మొదలైంది.
“కూలి” సినిమా పూర్తి అయ్యేసరికి మరో ఏడాది పడుతుంది. ఆ తర్వాత “ఖైదీ 2” తీస్తాడా అనేది ఇప్పుడే చెప్పలేం. అందుకే, హీరో కార్తీ కొత్తగా మూడు సినిమాలు సైన్ చేశాడు.
కార్తీకి “ఖైదీ 2” మీద ఆశ పోయినట్లు ఉంది. తాజాగా “సర్దార్ 2” సినిమా చేస్తున్నాడు కార్తీ. ఆ తర్వాత కొత్తగా మరో రెండు సినిమాలు చేస్తాడట.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…