ప్రముఖ హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో ఒక మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకి “డార్క్ నైట్” అనే పేరు పెట్టారు.
సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ చిత్రాన్ని జి.ఆర్.ఆదిత్య దర్శకత్వం వహించారు. పూర్ణ సరసన త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) నటించారు. విధార్థ్, సుభాశ్రీ రాయగురు మిగతా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
“డార్క్ నైట్ లో పూర్ణ నటన హైలెట్ గా నిలుస్తుంది. దర్శకుడు జి.ఆర్.ఆదిత్య ఈ చిత్రాన్ని అతీంద్రియ అంశాలతో కూడిన ఊహించని ట్విస్ట్ లతో కట్టిపడేశాడు. నాలుగు ప్రధాన పాత్రల మధ్య సంక్లిష్టంగా అల్లిన భావోద్వేగాలతో ఉత్కంఠభరితమైన కథనం ఉంది ఈ సినిమాలో. ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లర్,” అని నిర్మాత అన్నారు.
త్వరలోనే ఈ సినిమాకి విడుదల తేదీ ప్రకటిస్తారు.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…