‘పుష్ప-2’ టికెట్ రేట్స్ పై ఇప్పుడు హాట్ హాట్ చర్చ సాగుతోంది. దీనికి కారణం ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచడమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు, దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ‘పుష్ప-2’ టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం.
ముందుగా తెలంగాణ విషయానికొస్తే.. ఈ సినిమా ప్రీమియర్స్ కు ఏకంగా 1200 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇదేదో బ్లాక్ లో రేటు కాదు. ప్రభుత్వ అనుమతితో నిర్మాతలు అధికారికంగా ఫిక్స్ చేసిన రేటు. దీంతో ఈ టికెట్ రేటు బ్లాక్ లో 2500 రూపాయలైంది.
అటు ఏపీలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ప్రభుత్వ అనుమతితో ప్రీమియర్ షోకు ఏకంగా 800 రూపాయల టికెట్ ఫిక్స్ చేశారు. జీఎస్టీతో కలిపి రేటు అటుఇటుగా 900 అవుతుంది. బ్లాక్ లో ఈ సినిమా టికెట్ ను 1600 నుంచి 2వేల రూపాయల మధ్యలో అమ్ముతున్నారు.
ఇక ‘పుష్ప-2’కు అత్యథిక టికెట్ రేటు ఎక్కడుందో తెలుసా? ముంబయిలోని బీకేసీలో ఉన్న జియో పీవీఆర్ వరల్డ్ లో టికెట్ ధర అక్షరాలా 3వేల రూపాయలుంది. ఇటు బెంగళూరులో ఈ సినిమా టికెట్ రేటు (ప్రీమియర్స్ కాకుండా) 2500 రూపాయలు ఉంది.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…