లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఎన్నో క్లాసిక్స్ తీశారు. అమావాస్య చంద్రుడు, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369 వంటి ఎన్నో చిత్రాలు ఉన్నాయి. “మాయాబజార్” చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత అనేక చిత్రాలు తీశారు. 94 ఏళ్ల వయసులో అయన డైరెక్ట్ చేసిన చిత్రం… ‘సింగ్ గీతం’ (Sing Geetham).
సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్ల పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చతురంలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రలు పోషించారు. ఆదివారం ర్స్ మీట్ అవర్ వైజాగ్ హీరో అనే ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా తాను ఈ సినిమాలో లేడి విలన్ గా నటిస్తున్నాను అనే విషయాన్ని బయటపెట్టింది శాలిని కొండేపూడి (Shalini Kondepudi).
” ఈ సినిమాలో నేను ‘రేణు’ పాత్రలో కనిపించబోతున్నాను. ఇది చాలా కొత్తగా, ప్రత్యేకంగా ఉండే పాత్ర. ఇలాంటి విలన్ పాత్రను మీరు ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చూసి ఉండరు. మా ఇంట్లో వాళ్లు నన్ను చూసి ‘నీలాంబరి తర్వాత నువ్వే’ అని సరదాగా అంటుంటారు సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను,” అని తెలిపింది.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…