నయనతార (Nayanthara) పారితోషికం విషయంలో అసలు తగ్గేదే లే అనే పద్దతిలో ఉంటుంది. “మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రం విషయంలో కూడా చెయ్యాలా వద్దా అని చాలా రోజులు ఊగిసలాడింది. 15 కోట్లు ఇవ్వాలని పట్టుబట్టి చివరికి 8 కోట్లు ప్లస్ జీఎస్టీ పారితోషికానికి ఒప్పుకొంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి చిత్రం, అనిల్ రావిపూడి మీరు మాత్రమే చెయ్యాలి అని పట్టుబట్టడంతో తగ్గింది.
కానీ తాజాగా బాలీవుడ్ చిత్రం విషయంలో మాత్రం తన పంతాన్ని నెగ్గించుకుంది అని టాక్.
సల్మాన్ ఖాన్ (Salman Khan), వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతోన్న కొత్త హిందీ చిత్రంలో ఆమె హీరోయిన్. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.
బాలీవుడ్లో ఆమె షారుఖ్ సరసన “జవాన్” చిత్రంలో అరంగేట్రం చేసింది. రెండో చిత్రంగా ఇది ఒప్పుకొంది. ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఐతే, ఈ సినిమాకి 15 కోట్ల పారితోషికం విషయంలో ఆమె తగ్గ లేదు. 13 కోట్లు ప్లస్ జీఎస్టీకి ఒప్పించింది. అంటే దాదాపుగా 15 కోట్లు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…