వైజాగ్ ప్రేక్షకులకు నాగచైతన్య ప్రత్యేక విన్నపం చేశాడు. తన పరువు కాపాడాలంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇంతకీ అసలు మేటర్ ఏంటో చూద్దాం..
నాగచైతన్య భార్య శోభితది విశాఖపట్నం. అలా తను వైజాగ్ పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ప్రస్తుతం తన ఇంట్లో పెద్ద వైజాగ్ ఉందని, డామినేషన్ కూడా వైజాగ్ దేనని అన్నాడు చైతూ. కాబట్టి తండేల్ సినిమాను విశాఖపట్నంలో పెద్ద హిట్ చేసి, ఇంట్లో తన పరువు కాపాడాలని కోరుతున్నాడు.
వైజాగ్ లో తండేల్ థియేట్రికల్ ట్రయిలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇలా సరదాగా మాట్లాడాడు నాగచైతన్య. వైజాగ్ అంటే తనకు ప్రత్యేకమైన సెంటిమెంట్ కూడా ఉందని అంటున్నాడు.
తన సినిమా ఏది రిలీజైనా ముందుగా వైజాగ్ టాక్ కనుక్కుంటాడట. వైజాగ్ లో సినిమా హిట్టయితే, ప్రపంచంలో ఎక్కడైనా ఆ సినిమా సక్సెస్ అవుతుందని అంటున్నాడు నాగచైతన్య.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…