మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది.
చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తున్న నయనతార ఈ రోజు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. చిరంజీవి, నయనతార ఇంతకుముందు “సైరా” చిత్రంలో భార్యాభర్తలుగా నటించారు. ఆ తర్వాత “గాడ్ ఫాదర్”లో బ్రదర్ – సిస్టర్ గా మారిపోయారు. ఇప్పుడు మళ్ళీ రొమాంటిక్ జంటగా నటిస్తున్నారు.
కథా పరంగా, పాత్ర పరంగా నయనతారని ఈ సినిమా ఎగ్జైట్ చేస్తోందట. ఈ సినిమా ప్రమోషన్ల్లో ఆమె చురుకుగా పాల్గొనాలని నిశ్చయించుకున్నారని టాక్. ఇటీవలే ఆమె ఒక ప్రత్యేక ప్రమోషనల్ వీడియో చేశారు.
ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 10, 2026న విడుదల చెయ్యనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…