తిరుమల కొండపై శ్రీ వేంకటేశ్వరస్వామిని సమంత శనివారం ఉదయం దర్శించుకున్నారు. తిరుమలకి ఆమె ఒక్కరే రావడం విశేషం. ఈ జనవరిలో ఆమె హీరో నాగ చైతన్యతో నిశ్చితార్థం జరుపుకొంది. కానీ ఆమె వెంట చైతన్య కానీ, కుటుంబ సభ్యులు కానీ లేరు.
వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఎదుటకు వచ్చిన సమంతను చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. స్వల్ప తోపులాట కూడా జరిగింది. సమంత ప్రస్తుతం రామ్చరణ్ హీరోగా సుకుమార్ తీస్తున్న ప్రేమకథలో నటిస్తోంది. అయితే ఎండల తీవ్రత కారణంగా ఈ సినిమా షూటింగ్ని వాయిదా వేశారు. జూన్లో మళ్లీ షూటింగ్ మొదలవుతుంది. చరణ్ మూవీతో పాటు మహానటి సావిత్రి జీవితగాథలోనూ ఆమె నటిస్తోంది.
తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన 'ఓ..! సుకుమారి' (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది.…
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో, సహజత్వంతో ఇండస్ట్రీలో ప్రత్యేక…
సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లచల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ ముక్కలను లాగించేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, హీరోయిన్ కాజల్…
సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్బాబు (Ashok Kumar Babu)పై సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు…
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా "ది ఇండియా స్టోరీ" (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో…
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన "లెనిన్" (Lenin) రేపు (జులై 10) విడుదల కానుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన…