నాని హీరోగా “‘ఎవడే సుబ్రహ్మణ్యం” అంటూ మూవీ తీశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అది అతనికి మొదటి చిత్రం. ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ పదేళ్ల కాలంలో ఈ దర్శకుడు కేవలం మూడే సినిమాలు తీశాడు. అవి… ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి 2898 AD.
మార్చి 21న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మళ్ళీ విడుదల అవుతోంది.. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు.
ముగ్గురు పిల్లల్లో ఎవరు ఇష్టమంటే ఎలా చెపుతాం? “మహానటి” సినిమా దర్శకుడిగా చాలా సంతృప్తినిచ్చింది. దానికి కారణం.. ఆ సినిమాకి చాలా టైం దొరికింది. సినిమాని మరింత మెరుగు చూసుకునే వెసులుబాటు, సమయం లభించింది. అందుకే, బాగా వచ్చింది.
ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ఉండొచ్చు. ప్రభాస్ డేట్స్ అవీ చూసుకోవాలి.
కల్కి సినిమాకి ఎక్కువ టైం పట్టింది. అలాంటి భారీ సినిమాని రెండేళ్లలో పూర్తి చెయ్యలేం. నటీనటుల డేట్స్, విజువల్ ఎఫెక్ట్స్, సెట్లు… ఇలా చాలా తతంగం దర్శకుడి చేతిలో ఉండవు. కెరీర్ పరంగా చాలా తృప్తిగా ఉన్నాను. నేను చేసిన జాన్రా, కథ మరొకరు చేయలేదు. తీసిన మూడూ హిట్టే. చాలా హ్యాపీగా ఉంది.
“కల్కి”లో నానిని తీసుకోవాలి అనుకున్నాం. వర్క్ అవుట్ కాలేదు. ఈ సారి వర్కవుట్ చేస్తాం.
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…