స్టార్ మా ఛానెల్ లో త్వరలోనే ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్-4 పై క్లారిటీ వచ్చేసింది. ఆగస్ట్ 30 నుంచి ప్రారంభం కానుంది బిగ్ బాస్ సీజన్-4. ఫైనల్ గా సెలక్ట్...
సుశాంత్ సింగ్ మరణంతో తీవ్రంగా చలించిపోయింది ఆమె మాజీ ప్రియురాలు అంకితా లోఖండే. అతడు చనిపోయిన నెల రోజులు మౌనం వహించింది. ఆ తరువాత తన సోషల్ మీడియా వాల్స్ పై భావోద్వేగమైన...
"అల వైకుంఠపురములో" సక్సెస్ తో అల్లు అర్జున్ స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది. తెలుగు కాకుండా మొన్నటివరకు మలయాళం ఇండస్ట్రీపై బన్నీకి పట్టు ఉండేది. ఇప్పుడు "అల.." ఇచ్చిన ఊపుతో మిగతా భాషలపై కూడా...
ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితమైన రామ్ చరణ్, ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విశేషాల్ని, ఇంట్లో చేస్తున్న పనుల్ని ఫ్యాన్స్ తో పంచుకుంటున్నాడు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు పెడుతూనే...
లాక్ డౌన్ వల్ల థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ ముందుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తర్వాత టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఇలా ఓటీటీల్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే రీసెంట్ గా విడుదలైన...
మెగాస్టార్ అప్ కమింగ్ సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంది. సుజీత్, బాబి, త్రివిక్రమ్, వీవీ వినాయక్, మెహర్ రమేష్.. ఇలా చాలా మంది దర్శకుల పేర్లు లిస్ట్ లో ఉన్నాయి. వీళ్లలో...
ముందు జ్యోతిక అన్నారు. ఆ తర్వాత సిమ్రాన్ పేరు తెరపైకొచ్చింది. ఇప్పుడేమో కియరా అద్వానీ పేరు ప్రచారంలోకి తెచ్చారు. "చంద్రముఖి" సీక్వెల్ కు సంబంధించి ఇలా రోజుకో పేరు వినిపిస్తోంది. లారెన్స్ హీరోగా...
కొత్త మేనేజిమెంట్ పిచ్చి చేష్టల వల్ల టీవీ9ను వదిలేసి సాక్షి ఛానెల్ లో చేరిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన డిఫరెంట్ స్టయిల్, మేనరిజమ్స్ తో బుల్లితెర...
టాలీవుడ్ కు వచ్చిన తర్వాత బాగానే ఆస్తులు సంపాదించుకున్నానంటున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. అయితే అతడు సంపాదించిన ఆస్తి భూములు, నగలు, బంగ్లాలు కాదు. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, రీతూ వర్మ.....
రియా చక్రవర్తి కనిపించడం లేదు. మొన్న అర్ధరాత్రి ఆమె ఇంటి నుంచి పారిపోయింది అని బీజేపీ అనుకూల ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ రిపోర్ట్ చేసింది.
రియా ఎక్కడుందో కనుక్కోలేకపోయామని, ఫోన్ కు కూడా అందుబాటులో...
అమ్మ మెస్ పేరిట చాలా హోటళ్లు ఉంటాయి. కానీ మధురైలో ఉన్న అమ్మ మెస్ అంటే తనకు చాలా ఇష్టం అంటోంది హీరోయిన్ నివేథ పెతురాజ్. నిజంగా అక్కడ వంటకాలు చాలా రుచిగా...
తెలుగు అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్రాజు తన సహృదయతను చాటుకున్నారు. అనాథలైన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు.
యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టు సత్తయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. భర్తపై బెంగతో...