ఈ ఏడుగురిలో వెళ్లేదెవరో?


‘బిగ్ బాస్ తెలుగు 5’ రెండో వారం ఎలిమినేషన్ గేమ్ మొదలైంది. ఈ వారం మొత్తంగా ఏడుగురు నామినేట్ అయ్యారు. ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వారు ఈ వీకెండ్ బిగ్ హౌస్ నుంచి ఇంటి ముఖం పట్టాలి.

నామినేట్ అయిన వారు వీరే…
ప్రియ
ప్రియాంక సింగ్
కాజల్
ఉమా దేవి
నటరాజ్
అని
లోబో

గతవారం యాంకర్ రవి, కాజల్, జెస్సీ, సరయు, హమీద, మానస్ నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురిలో నుంచి సరయు అవుట్ అయింది. రెండో వారం కూడా కాజల్ నామినేట్ కావడం విశేషం.

ప్రియకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె గ్లామర్ అలాంటిది. ఐతే, మిగతావాళ్ళు కూడా బాగానే దూసుకెళ్తున్నారు. మరి చివరికి ఎవరు నామినేట్ అవుతారో చూడాలి.

Advertisement
 

More

Related Stories