ఒక్క నాని తప్ప గత నెలలోనే హీరోలందరూ సినిమాలు ఆపేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులు రద్దు అయ్యాయి. ఐతే, నాని మాత్రం కంటిన్యూ చేశాడు. 'శ్యామ్ సింగ రాయ్' సినిమా...
తమిళ్ లో సూపర్ స్టార్ గా ఎనలేని క్రేజ్ ఉన్న విజయ్ కి ఇప్పుడిప్పుడే తెలుగులో మార్కెట్ క్రియేట్ అవుతోంది. "అదిరింది", "విజిల్", "మాస్టర్" సినిమాలతో తెలుగునాట కూడా ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు....
ఒక సినిమా హిట్ అయిందంటే… ఆ సినిమాలో నటించిన హీరోకి, హీరోయిన్ కి పొలోమంటూ ఆఫర్లు వస్తాయి. 'ఉప్పెన' సినిమాతో పరిచయమైన కృతి శెట్టి ఇప్పటికే మూడు సినిమాల్లో ఛాన్సులు కొట్టిసేంది. అలా...
మే 31న కృష్ణ పుట్టిన రోజు స్పెషల్ గా త్రివిక్రమ్ - మహేష్ బాబు సినిమా ప్రకటన వస్తుందనుకుంటే మేడే నాడే వచ్చింది. మరి… మే 31న ఏమి సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు?...
ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేద్దామనుకున్నారు వెంకటేష్. కానీ అనుకోకుండా మూడు సినిమాలు రెడీ చెయ్యాల్సి వచ్చింది. దృశ్యం 2, ఎఫ్ 3, నారప్ప… ఇలా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయ్....
బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజనుతో పాపులర్ అయిన భామల్లో ఒకరు…అరియానా గ్లోరీ. అంతకుముందు.. ఆమె యూట్యూబ్ వీడియోలతో పాపులరే. ఐతే, యాంకర్ గా కన్నా బిగ్ బాస్ వల్లే ఆమెకి ఎక్కువ...
అనసూయ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం…. 'రంగస్థలం'. ఆమెలో మంచి నటి ఉందని ప్రూవ్ చేసింది ఆ సినిమా. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలోనే 'పుష్ప' చిత్రంలో నటిస్తోంది. 'రంగస్థలం'లో రంగమ్మత్త పాత్ర...
కండోమ్ నాణ్యతని పరీక్షించే వారు కూడా ఉంటారట. ఆ ఉద్యోగం చేసేవారి కథతో బాలీవుడ్ లో ఒక కామెడీ మూవీ తెరకెక్కనుంది. 'కండోమ్ టెస్టర్' పాత్రని రకుల్ పోషించనుంది ఈ సినిమాలో. ఐతే,...
నేడు త్రిష పుట్టిన రోజు. ఆమె ఇప్పుడు 38లోకి అడుగుపెట్టింది. కోవిడ్ 19 కారణంగా ఎటువంటి హడావిడి లేకుండా చెన్నైలోని తన ఇంట్లోనే సెలెబ్రేషన్స్ జరుపుకొంది.
మరోవైపు, మొన్నటివరకు ఆమె పర్సనల్ లైఫ్ గురించి...
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఆసుపత్రిల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ సీలిండర్లు దొరక్క మరణించే వారి సంఖ్య ఎక్కువ. కొందరు సినిమా తారలు సోషల్ మీడియా ద్వారా...
షూటింగులన్నీ రద్దు అయ్యాయి. దాంతో హీరోలు ఎలా టైం పాస్ చెయ్యాలో తెలియక సతమతమవుతున్నారు. లక్కీగా, గతేడాదిలా ఇప్పుడు జిమ్ములు బంద్ కాలేదు. దాంతో ప్రతిరోజూ జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజులు చేస్తూ...
పార్టీ పెడతాను, తమిళనాడు ఎన్నికల్లో పోటీచేస్తానని ఆర్భాటంగా ప్రకటించి చివరి నిమిషంలో తప్పుకున్నారు రజినీకాంత్. దాంతో రజినీకాంత్ చాలా ట్రోలింగ్ కి గురయ్యారు. 20 ఏళ్ల పాటు ఊరించి తుస్సుమనిపించారని విమర్శలు వచ్చాయి....