తెలుగు న్యూస్

సంపాదన ఫ్రమ్ హోమ్

హీరోయిన్లంతా ఇప్పుడు రెండు గ్రూపులయ్యారు. బయటకొచ్చి షూటింగ్స్ చేసే వెసులుబాటు లేకపోవడంతో.. సంస్థలు కూడా వినూత్నంగా ఆలోచిస్తూ స్టార్స్ తో యాడ్స్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ సీజన్ లో ఏరియల్, టైడ్...

మహేష్, బిర్యానీ చాలు: నమ్రత

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత ఈసారి ఏకంగా ఫ్యాన్స్ తో ఛాటింగ్ చేశారు. తన ఇష్టాఇష్టాలతో పాటు మహేష్ కొత్త సినిమా సంగతులు.. ప్రేమకబుర్లు.. పిల్లల విశేషాలు.. ఇలా ఎన్నో...

నిన్ను వదలా శ్యామ్…!

శ్యామ్ కే నాయుడు, సాయిసుధ వ్యవహారం ముందు నుంచి సినిమా డ్రామాను తలపిస్తోంది. నిజానికి ఇది కోర్టుకు వెళ్లాల్సిన వ్యవహారం కాదు. పోలీస్ స్టేషన్ లోనే సెటిల్ మెంట్ అయిపోతుందని భావించారు. కానీ...

బిగ్ బాస్ 4 మరింత హాట్ గా

ఇప్పటివరకు జరిగిన సీజన్లలో కేవలం క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ల కోసమే చూశారు. హాట్ గా కనిపించే ముద్దుగుమ్మల కోణంలో సెర్చ్ చేయలేదు. అలాంటి కోణం ఉన్నప్పటికీ వాళ్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీలకే పరిమితం...

ఈ రోజంతా సందడే సందడి

ఓటీటీలో ఈరోజు చాలా సందడి నడుస్తోంది. దాదాపు అన్ని పాపులర్ యాప్స్ ఈరోజు కొత్త కంటెంట్ ను అప్ లోడ్ చేశాయి. అవేంటో చూద్దాం. zee5లో ఈరోజు "47 డేస్" అనే తెలుగు సినిమా...

స్టార్స్ మా ఇళ్ల నుంచి పుట్టరు

రామానాయుడు అండతో వెంకటేష్ హీరోగా మారారు. ఇక సురేష్ బాబు, వెంకటేష్ అండతో రానా హీరోగా మారాడు. త్వరలోనే వీళ్లందరి అండతో అభిరామ్ కూడా హీరోగా మారబోతున్నాడు. భవిష్యత్తులో వెంకటేశ్ కొడుకు అర్జున్...

బన్నీ, రానా కోసం తొక్కేశారట

నెపొటిజంపై మాట్లాడుతూ టాలీవుడ్ లో జరిగిన ఓ ఘటనను చెప్పుకొచ్చాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. హీరోలు అల్లు అర్జున్, రానా కోసం తనను తొక్కేశారంటూ ఓ టాలెంట్ ఉన్న నటుడు తనతో...

రియా ఆ విషయాన్ని దాచిందా?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వీటిలో ముఖ్యంగా 2 అంశాల్ని చెబుతున్నారు. వాటిలో ఒకటి డైరీ కాగా, రెండోది సుశాంత్ గర్ల్...

లీజ్ పై స్పందించిన ఫిలింసిటీ

గడిచిన 3 రోజులుగా రామోజీ ఫిలింసిటీపై ఒకటే వార్తలు. ఏకంగా ఫిలింసిటీని రామోజీరావు.. 3 నెలల పాటు అద్దెకు ఇచ్చేస్తున్నారని, ఈ మేరకు డిస్నీ సంస్థ రంగంలోకి దిగిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై...

చైతూ-సమంత కలలకు కరోనా బ్రేక్

కెరీర్ విషయంలోనే కాదు జీవితంలో కూడా చాలా ప్లానింగ్ తో ఉంటారు నాగచైతన్య, సమంత. ఇద్దరూ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో త్వరలోనే ప్రొడక్షన్ హౌజ్ కూడా పెట్టే ఆలోచనలో...

కమ్ముల, వెంకీ కాంబో…. ఉత్తదే!

శేఖర్ కమ్ముల ప్రస్తుతం "లవ్ స్టోరీ" తీస్తున్నాడు. నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్లు . కరోనా భూతం వెళ్ళిపోతే... అన్ని అనుకూలిస్తే.. దసరా పండక్కి రిలీజ్ చెయ్యాలనేది ప్లాన్. లేదంటే డిసెంబర్...

ఊపిరి పీల్చుకున్న బుల్లితెర

సీరియల్ నటుడు ప్రభాకర్ కు కరోనా సోకడంతో టెలివిజన్ రంగం ఉలిక్కిపడింది. ఆ మరుసటి రోజు నుంచే మొత్తం షూటింగ్స్ ఆపేశారు. ఆ వెంటనే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు కరోనా పరీక్ష...
 

Updates

Interviews