ప్రభాస్ హీరోగా రాబోతున్న 'ఆదిపురుష్' సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై చాన్నాళ్ల కిందటే చర్చ మొదలైంది. సౌత్ మీడియా కీర్తిసురేష్ పేరును, నార్త్ మీడియా కియరా అద్వానీ పేరును హైలెట్ చేశాయి. కొన్ని...
ఒకప్పుడు వీళ్ల నుంచి రెండేళ్లకు ఓ సినిమా రావడం కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా రూటు మార్చేశారు. టాప్ గేర్ లోకి వచ్చేశారు. స్పీడ్ పెంచేశారు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో బ్యాక్...
సినిమా ఇండస్ట్రీ బిజినెస్, ఇక్కడ ఉండే రాజకీయాల గురించి బాగా తెలిసొచ్చిందంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ.. అలాగే ఈ లాక్ డౌన్ టైమ్ లో ఏం చేశాడో స్వయంగా చెప్పుకొచ్చాడు.. ఆ విశేషాలు...
సందీప్ కిషన్ హీరోగా ‘‘నిను వీడను నీడను నేనే’ థ్రిల్లర్ తీసిన దర్శకుడు కార్తీక్ రాజా లాక్డౌన్ టైములో మరో సినిమా తీశాడు. ఈ సినిమా పేరు…. "ది ఛేజ్". కార్తీక్ ప్రస్తుతం...
పూరికి మాటల మాంత్రికుడు అన్న పేరు లేదు కానీ పూరి డైలాగులు బాగుంటాయి. తూటాల్లా పేలుతాయి జ'గన్' డైలాగులు. ఆయన రైటింగ్ కున్న పవర్ మరోసారి తెలిసింది పాడ్ కాస్ట్ ఆడియోల వల్ల.
రీసెంట్...
మొన్నటివరకు దోబూచులాడిన "ఒరేయ్ బుజ్జిగా" సినిమా ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. రాజ్ తరుణ్-మాళవిక జంటగా నటించిన ఈ సినిమా రైట్స్ ను గంపగుత్తగా జీ గ్రూప్ దక్కించుకుంది. మొన్నటివరకు శాటిలైట్ రైట్స్...
"భీమవరం బుల్లోడు", "గరం" వంటి సినిమాల్లో నటించిన ఎస్తేర్ తన భర్త నుంచి విడాకులు పొందింది. పెళ్లైన ఆర్నెల్లకే ఎస్తేర్ భర్త నుంచి విడిపోయింది. ఎస్తేర్, ఆమె భర్థ నోయెల్ ఇద్దరూ పరస్పర...
"ఆచార్య" కథ నాది అంటూ ఒక అప్ కమింగ్ రైటర్ రాజేష్… పెద్ద దుమారాన్నే రేపాడు. తను రాసుకున్న కథని మైత్రి సంస్థ కొరటాలకి అప్పచెప్పిందని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. మీడియాకి ఇచ్చిన...
సుశాంత్ మరణం, దానికి సంబంధించి రియా ఎదుర్కొంటున్న విచారణలను దృష్టిలో పెట్టుకొని మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్ తిరిగి ఆమెకే రివర్స్ అయింది. రియా చక్రబొర్తిపై మీడియా ట్రయల్స్ ఎక్కువయ్యాని, ఆమెకు...
మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలు లైన్లో పెట్టదనేది పాత న్యూస్. ఐతే రోజుకో వార్త వస్తోంది చిరంజీవి మూవీస్ గురించి. పక్కా సమాచారం ప్రకారం... "ఆచార్య" ముగిసిన తర్వాత చిరంజీవి మొదలు పెట్టే...
140 మంది రేప్ కేసు నుంచి ప్రదీప్-కృష్ణుడుకు క్లీన్ చిట్ దక్కింది. ఆరోపణలు చేసిన నల్గొండ అమ్మాయి నేరుగా మీడియా ముందుకొచ్చింది. తనను రేప్ చేశారంటూ విడుదల చేసిన లిస్ట్ లో ప్రదీప్-కృష్ణుడు...
శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వి కపూర్.. గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఇప్పటికే ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా వచ్చిన "గుంజన్ సక్సేనా" మూవీతో నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది....